విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం దేవరాపల్లి గ్రామ శివారు శంభువానిపాలెం గ్రామ కొల్లి వారి కల్లాలు వద్ద కొల్లి సన్యాసినాయుడు పాకలు, ఆవులు, గడ్డి వాములు దగ్ధం అయ్యి 2 లక్షల రూపాయలు ఆస్థి నష్టం జరిగింది. సన్యాసినాయుడుకి *మాజీ జిల్లా అధ్యక్షులు,మాడుగుల మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, 10,000 రూపాయలు ఆర్ధిక సహాయం అందచేశారు* ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చీటిమిరెడ్డి సూర్యనారాయణ, తెనుగుపూడి మాజీ ఎంపీటీసీ పెంటకోట అప్పలనాయుడు,పార్టీ ప్రెసిడెంట్ అర్జునరావు, దేముళ్ళు, సింహ, వాకాపల్లి వైస్ సర్పంచ్ దొగ్గ రమేష్,దేవరాపల్లి తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Admin
Viswas Tv