విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విజయనగరం జిల్లా : ఒడిశా రాష్ట్రంలో జరిగిన రైలుప్రమాద దుర్ఘటన లో మరణించిన వారి కి నివాళిగా న్యూ విజయనగరం యూత్ ఫౌండేషన్ అధ్యక్ష,కార్యదర్సులు శివ,అనిల్ ఆధ్వర్యంలో ని ఎన్.వి.ఎన్.బ్లడ్ బ్యాంక్ అధినేత నాగేశ్వరరావు గారి రూపకల్పన లో మాతృభూమి సేవా సంఘం కార్యదర్శి ఇప్పలవలస గోపీ అద్వర్యంలో జరిగిన మెగా రక్తదానo, నిర్వహించి దానం చేసి 100మంది జీవతాలుకు ప్రాణ పోశారు అని బాబ్జి అన్నారు . శిబిరంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప సభాపతి శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి,లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ భీశెట్టి బాబ్జి,జిల్లా సైనిక సంక్షేమ సంఘం అధికారి శ్రీ మజ్జి శ్రీనివాసరావు, స్థానిక వార్డు కార్పొరేటర్ రంగా, తో పాటుగా పెద్ద ఎత్తున యువతీ, యువకులు,హాజరయ్యారు..
Admin
Viswas Tv