విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / నెల్లూరు జిల్లా : తూర్పు రాయలసీమ ఉమ్మడి ప్రకాశం నెల్లూరు చిత్తూరు ప్రజాసంఘాల ఎమ్మెల్సీ అభ్యర్థి రాయపాటి జగదీష్ మరియు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు నూక సాని బాలాజీ గారిని కలిసి పట్టభద్రులు ఎన్నికల్లో బలహీనవర్గాలకు దళిత బహుజనులకు అండగా ఉండాలని రెండో ప్రాధాన్యత ఓటు జగదీష్ కి వచ్చే విధంగా చంద్రబాబుతో మాట్లాడాలని కోరారు నూకసాని బాలాజీ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లి బలహీనవర్గాలకు రెండో ప్రాధాన్యత ఓటు వేసే విధంగా పరిశీలిస్తామని అన్నారు జగదీష్ బాలాజీ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు
Admin
Viswas Tv