Tuesday, 14 April 2026 11:23:18 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

D సీఎం మండలంలో వివాహిత ఆత్మ హత్యాయత్నo...

Date : 17 January 2023 10:27 PM Views : 1026

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / అనకాపల్లి జిల్లా : దేవరాపల్లి మండలానికి చెందిన బొబ్బరి నాగమణి ఆత్మహత్యకి యత్నచింది. డిప్యూటీ సీఎం మండల పరిధిలో వాకపల్లి గ్రామంలో దేవాదాయ స్థలంలో 30ఏళ్ల నుండి కమ్మల పాక లో నివాసం ఉంటుంది. ఈ స్థలంలో బొబ్బర నాగమణి, బొబ్బర కనకమహాలక్ష్మి కి దేవాదాయ శాఖ అధికారులు మోఖికంగా ఆదేశాలు జారీచేశారు, కానీ పట్టించు కోలేదు అని అందుకే క్రేన్ సాయంతో కొట్ట వలిసి వచ్చింది అని అధికారులు అంటున్నారు. కానీ ప్రతి గ్రామంలో ఇలా జరిగితే మొత్తం గ్రామాలు అన్ని కాళీ చేయవలిసి వస్తుంది అని ప్రజాసంఘాలు నేతలు అంటుంన్నారు. నాగమణి అనే మహిళ మనస్తాపానికి గురిఅయి ఆత్మ హత్యానికి గురిఅయింది అని వెంటనే హాస్పటిల్ కి తరలించిన, బంధువు జనసేన నాయకుడు శ్రీరామ్,హాస్పిటల్ కి వెళ్లి తేలుగుదేశం, జనసేన నాయకులు పరమర్శిoచారు.

దీనివెనుక వాకపల్లి గ్రామ సర్పంచ్ కి డి.సీఎం అండ దండలతో చేసారు అని స్థానిక తెలుగు దేశం నాయకులు విమర్చించారు. కక్ష రాజీకీయాలుకు మారుపేరు వైస్సార్సీపీ అని జనసేన నాయకుడు శ్రీరామ్ అన్నారు...

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :