విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / అనకాపల్లి జిల్లా : దేవరాపల్లి మండలానికి చెందిన బొబ్బరి నాగమణి ఆత్మహత్యకి యత్నచింది. డిప్యూటీ సీఎం మండల పరిధిలో వాకపల్లి గ్రామంలో దేవాదాయ స్థలంలో 30ఏళ్ల నుండి కమ్మల పాక లో నివాసం ఉంటుంది. ఈ స్థలంలో బొబ్బర నాగమణి, బొబ్బర కనకమహాలక్ష్మి కి దేవాదాయ శాఖ అధికారులు మోఖికంగా ఆదేశాలు జారీచేశారు, కానీ పట్టించు కోలేదు అని అందుకే క్రేన్ సాయంతో కొట్ట వలిసి వచ్చింది అని అధికారులు అంటున్నారు. కానీ ప్రతి గ్రామంలో ఇలా జరిగితే మొత్తం గ్రామాలు అన్ని కాళీ చేయవలిసి వస్తుంది అని ప్రజాసంఘాలు నేతలు అంటుంన్నారు. నాగమణి అనే మహిళ మనస్తాపానికి గురిఅయి ఆత్మ హత్యానికి గురిఅయింది అని వెంటనే హాస్పటిల్ కి తరలించిన, బంధువు జనసేన నాయకుడు శ్రీరామ్,హాస్పిటల్ కి వెళ్లి తేలుగుదేశం, జనసేన నాయకులు పరమర్శిoచారు.
దీనివెనుక వాకపల్లి గ్రామ సర్పంచ్ కి డి.సీఎం అండ దండలతో చేసారు అని స్థానిక తెలుగు దేశం నాయకులు విమర్చించారు. కక్ష రాజీకీయాలుకు మారుపేరు వైస్సార్సీపీ అని జనసేన నాయకుడు శ్రీరామ్ అన్నారు...
Admin
Viswas Tv