విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : *విశాఖ జిల్లా: వడ్లపూడిలో జరిగిన రక్తదాన శిబిరం కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న*అఖిల భారత మానవ హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ బీసీ సెల్ ప్రెసిడెంట్*& *బీసీ సంక్షేమ సంఘం గాజువాక అధ్యక్షలు *జాగారపు శ్రీను* వడ్లపూడి యువసేన కర్రీ దినేష్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఈరోజు మెగా రక్తదాన శిబిరం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈప్పటి వరకు 29 రక్తదాన శిబిరాలు నిర్వహించి నిత్యము స్వచ్ఛందగ సేవలు అందిస్తున్న సేవా తత్పరుడు జాగరపు శ్రీను మరియు హరిత దంపతులను సత్కరించడం జరిగింది ** జాగరపు శ్రీను 2011 నుంచి గాజువాక లో మొట్టమొదటిగా రక్తదాన శిబిరాలు నిర్వహించి యువతలో రక్త దానం పై ఉన్న అపోహలను తొలగించే, రక్తదానం పై అవగాహన కలిగించే, కొన్ని వందల మందిని రక్తదాతల గా తీర్చిదిద్దిన గొప్ప ఘనత జాగరపు శ్రీను గారిది ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న కొన్ని వేల మందికి సకాలంలో రక్తం అందించే కొన్ని వేల మందికి పునర్జన్మ ప్రసాదించిన గొప్ప సేవా హృదయం ఉన్న మనిషి జాగరపు శ్రీను గారు.., ఎంతో మంది నిరుపేద క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందించి క్రీడాకారులను ప్రోత్సహించిన గొప్ప క్రీడాకారుడు జాగరపు శ్రీను ఇంకా జాగరపు శ్రీను చేసినఎన్నో సేవాకార్యక్రమాలను గుర్తించి వడ్లపూడి యువసేన కర్రీ దినేష్ ఆధ్వర్యంలో గ్రూప్ సభ్యులు సన్మానించడం జరిగింది అని జాగరపు శ్రీను అన్నారు..
Admin
Viswas Tv